text
stringlengths
0
279k
దుస్సహమైన శారీరక హాని.
సందీప్ కిష‌న్‌, డింపుల్ చోప‌డా జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం ఎరుడా మ‌హేష్‌. మ‌ద‌న్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మ‌హేష్ పేరుతో తీసుకొస్తున్నారు. సురేష్ కొండేటి నిర్మాత‌. అనువాద...
ఇది అన్ని ప్రాంతాలలో అబ్ఖజియా లో "దాడి" ప్రారంభమవుతుంది:
మునుపటిలా కాదు.. ఇంగ్లాండ్‌ను ఇరగదీస్తాం..: కోహ్లీ
‘అఖిల్ ఆ కేసులో అతి కీలకమైన పాత్ర వహించగలడని నిర్ధారణ అయ్యేకే క్లోజ్ చేయబడిన ఫైల్‌ని తిరిగి ఓపెన్ చేయించాను. ఆ కేసు మిస్టరీ ఛేదించబడాలంటే మీవాడే తిరుగులేని ఆయుధం. ఆధారం కూడా!
మిఠాయి మరియు తీపి కేకులు (ఐచ్ఛిక).
- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సిఎం బయలుదేరతారు.
శ్రావ్యమైన సంగీతాన్ని మంద్రస్థాయిలో వినిపించడంతో రోగులకు ఆపరేషన్ల సందర్భంగా కలిగే నొప్పి పెద్దగా బాధించలేకపోయిందట. ఆపరేషన్ కు ముందు రోగిలో కలిగే భయాందోళనలు దూరం చేసి, వారిని శస్త్రచికిత్సకు సన్నద్ధం చేయడంలో సంగీతం పాత్ర ప్రశంసనీయమని సదరు పరిశోధకులంటున్నారు.
బంపర్ మెజారిటీతో కొలువుదీరిన జగన్ ప్రభుత్వంలో సమన్వయం లోపం కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా వేగవంతమైన నిర్ణయాలతో ఒకపక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇంకో పక్క విధాన నిర్ణయాలతో దూసుకుపోతున్న జగన్‌ ప్రభుత్వానికి సమన్వయ లోపమే మైనస్ పాయింట్‌గా మారిందంటున్నారు. ఇందుకు రెండు అంశాలను ప్రస్ఫుటంగా ఎత్తిచూపుతున్నారు.
కోల్‌కతాలో అమిత్ షా కాన్వాయ్‌పై దాడి.. మహనీయుడి విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తతలు
ఇకపోతే ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రకు ప్రతీకగా ఇచ్చాపురంలో భారీ పైలాన్ ను ఏర్పాటు చేసింది. జగన్ పాదయాత్ర విశేషాలను వివరించేలా గ్రానైట్ పలకలపై అద్భుతమైన డిజైన్స్ తో పొందుపరిచారు.
వారు కాల్చిన టపాసులు పక్కనే ఉన్న మురళి పొగాకు ట్రేడింగ్ కేంద్రంలో పడడంతో అందులోని పొగాకు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే కేంద్రం బుగ్గి అయింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పది లక్షల రూపాయల విలువ చేసే పొగాకు కాలి బూడిదైనట్టు నిర్వాహకులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌, న్యూఢిల్లీ
పచ్చి ఉల్లిపాయలతోపాటు వేర్లు ఉన్న దుంపలు త్వరగా చెడిపోతాయి. వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి మీరు వాటి మూలాలను కత్తిరించి నీటిలో నిల్వ చేయవచ్చు. అయితే, మధ్య మధ్యలో నీటిని మారుస్తూ ఉండండి. దోసకాయ, క్యాప్సికమ్, డ్రమ్ స్టిక్, వంకాయ వంటి కూరగాయలను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి వాటిని తడి కాటన్ వస్త్రంతో చుట్టండి. మధ్యలో నీటిని చల్లుతూ ఉండండి.
సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం
అమెరికా ఇరాక్‌పై జరిపిన విమాన దాడుల్లో పౌరులు, పాత్రికేయులపై సరాసరి బాంబుల వర్షం కురిపించిందనే విషయానికి సాక్షంగా ఈ సంస్థ సేకరించిన సమాచారాన్ని ప్రసార మాధ్యమాలకు అందించింది. దీంతో కెమెరా చేబూని ఉన్న ఇద్దరు రాయిటర్ వార్తా సంస్థ ఉద్యోగులు ఈ దాడిలో చనిపోయినట్లు రుజువైంది. అంతేకాకుండా వారిని రక్షించేందుకు వచ్చిన అంబులెన్సుపై, పౌరులపై కూడా బాంబులు వేసి ప్రాణ హానికి, విధ్వంసానికి సైన్యం పాల్పడిందని ఈ విడియోలు చెబుతున్నాయి. దీంతో అమెరికా దేశపు న్యాయశాఖ అసాంజిపై నేర విచారణ చేపట్టింది. అమెరికా కోరిక మేరకు బ్రిటన్ కొంత కాలం ఆయన్ని అదుపులో తీసుకుంది. అయితే స్వీడన్‌లో ఓ మహిళ లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడని అసాంజిపై 2010లో కేసు వేసింది. ఆ కేసు విచారణలో భాగంగా స్వీడన్ ప్రభుత్వం ఆయనపై ఇంటర్నేషనల్ అరెస్టు వారెంటు విడుదల చేసింది.
ప్రత్తి, మిరపమినుము, శనగ
కోలీవుడ్‌లో బెదిరింపుల ఫోన్‌కాల్స్‌ ఎక్కువైపోయాయి. రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు విజయకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు...
గున్న ఏనుగు తెలివికి ఖంగుతిన్న అధికారులు!
» మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్
ఉత్తమ నటుడు : నందమూరి బాలకృష్ణ (లెజెండ్)
మారేపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇప్పుడు ఆమె పదవి కాలం కూడా పూర్తవుతోంది. మరోసారి సోనియా అధ్యక్షురాలిగా ఉండే అవకాశం లేదు. పదవీ కాలం పూర్తయ్యే వరకూ కూడా ఉండకుండా పదవి నుంచి వైదొలగాలని ఆమె అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త అధ్యక్షుని ఎంపిక రచ్చ ప్రారంభమయింది. పార్టీ దీర్ఘ కాల ప్రయోజనాలను చూసుకుని అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ.. సీనియర్లు లేఖ రాయడంతో.. ఈ అధ్యక్ష పదవి రచ్చ తారస్థాయికి చేరినట్లయింది. ఇప్పటికే ప్రియాంకా గాంధీ కూడా.. గాంధీ కుటుంబం నుంచి మాత్రమే ఉండాలనే నియమం ఏమీ లేదని.. ఎవరు ఉన్నా అభ్యంతరం లేదని ప్రకటించేశారు. ఈ కారణంగా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
పారిశుధ్యం.
రైతులను ఒప్పించి వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఇవి నాలుగైదేండ్ల తర్వాత ఏటా ఫిక్స్‌డ్‌ ఆదాయాన్ని ఇస్తాయి. సన్న, చిన్నకారు రైతులకు లాభదాయకం.
పల్లెపట్టు మండలం, శ్రీ రంగరాజపురం మండలం వెదురు కుప్పం మండలం, పాల సముద్రము మండలంలున్నాయి.
‘చాలా మంచి అమ్మాయి సార్‌.. ఎంతో హ్యాపీగా ఉండేది. మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. దేవుడు ఆమెకి ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో’ అంటూ మరో మిత్రుడు కంటతడి పెట్టడం గుండెల్ని పిండేస్తోంది.
ర‌వితేజ-త్రినాథ‌రావు కాంబినేష‌న్ ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారంలో ఉన్న‌దే. త్రినాథ‌రావు చివ‌ర‌గా రామ్ హీరోగా హ‌లో గురూ.. తీశాడు. అద‌య్యాక ర‌వితేజ‌తో సినిమా తీయ‌బోతున్న‌ట్లు రెండేళ్ల కింద‌టే వార్త‌లొచ్చాయి. మ‌ధ్య‌లో వేరే హీరోల పేర్లూ వినిపించాయి. కానీ అవేవీ ఖ‌రార‌వ్వ‌లేదు. చివ‌రికి ఇప్పుడు ర‌వితేజ హీరోగానే త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. అతడు మరెవరో కాదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్‌ రాణా. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. ముఖ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకను నిర్వహించారు. రాణా సహచర ఆటగాడు దృవ్‌ శర్మ ఈ వేడుకకు హాజరయ్యాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహించిన “మజిలీ” చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
న‌వంబ‌ర్ 8 అర్థ‌రాత్రి మోడీ పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత …. ఉత్త‌ర ప్ర‌దేశ్ బిహండి పంచాయితీలో.. పంచాయితీ రాజ్ శాఖ అధికారిగా ప‌ని చేస్తున్నఓ వ్యక్తి కోపంతో……. ఉన్న ప‌లంగా నోట్లు ర‌ద్దు చేస్తే మా ప‌రిస్థితి ఏం కాను అస‌లు ఇదేం నిర్ణ‌యం అంటూ ఘాటుగా రెచ్చిపోయాడు. అక్క‌డితో ఆగ‌కుండా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో కొన్ని ఫోటోల‌ను త‌న‌కు సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూప్ లో ఫోస్ట్ చేశాడు. ఈ ఫోస్టులోని ఫోటోలు కాస్తా అన్ని గ్రూపుల్లోకి వైర‌ల్ అయ్యాయి. దీంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచార‌ణలో సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు రాక‌పోవ‌డంతో అత‌న్ని అరెస్ట్ చేసి స్టేష‌న్ కు త‌ర‌లించారు. అంతే కాకుండా అతనిని పంచాయితీరాజ్ అధికారిగా స‌స్పెండ్ చేస్తు ఉత్త‌ర్వులు జారీ చేసింది పంచాయితీ రాజ్ శాఖ‌. ఈయ‌న ఫోస్ట్ కు మ‌ద్ద‌తు తెలిపిన ఓ వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి అతి కోపం ఆ అధికారి కొంప‌ముంచింది. మా వాట్సాప్ గ్రూపే క‌దా అని ఇష్టం వ‌చ్చిన ఫోస్టులు పెట్టారో మీకు కూడా ఇదే ప‌రిస్థితి రావ‌చ్చు. సో బీ కేర్ ఫుల్. ఫోస్టు లు పెట్టే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటే మ‌రీ మంచిది. అయితే మరోవైపు…..వ్యక్తిగత స్వేఛ్చను కూడా హరిస్తున్నారనేది మరికొంతమంది వాదన.! “బాహుబలి – 2 ” లో “ప్రభాస్ ఎంట్రీ, ఇంటర్వెల్, యుద్ధ సన్నివేశాలు లీక్..! సెన్సార్ అవుతుండగా రికార్డ్ చేసారా..?
విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద మండి పడ్డారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నడిబొడ్డున నిలబడి మాట్లాడానని..వైసీపీ నేతలకు ఆ ధైర్యం లేదని చెప్పుకొచ్చారు. అధికారం..డబ్బులు కోసం అర్రులు చాచే వాడిని కాదని చెప్పారు. తనను టీడీపీ దత్తపుత్రుడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరత కారణంగా డెవలప్ మెంట్ ఆగిపోతోందని.. కార్మికుల ఆత్మహత్యలు కలిచి వేసాయని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ అద్బుత పాలన అందిస్తే తాను సినిమాలు చేసుకుంటానని చెప్పారు. వైసీపీ నేతలతో తిట్టించుకోవటం తనకు సరదా కాదని..తన కోపం వైసీపీ నేతలకు తెలియదని చెప్పుకొచ్చారు. తనకు అధికారం కావాలంటే ప్రజారాజ్యం నుండి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేవాడినని చెప్పారు. జగన్ లాగా కార్మికుల దగ్గర వేల కోట్లు లేవని..వైసీపీ ఎమ్మెల్యేల లాగా వందల కోట్లు లేవని చెప్పుకొచ్చారు.
సినీ పరిశ్రమలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ‘మా’ ఎన్నికల్లో వీరంతా ఏకమై ప్రకాశ్ రాజ్ ను ఓడించినట్లు కాపు నేతలు భావిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు రాజీనామాతో దీనికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కాపు యువ‌త ర‌గిలిపోతోందని సమాచారం. రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాలు తమ అధికారాన్ని నిలుపుకునేందుకు కాపులను అణగదొక్కుతున్నారని వారు భావిస్తున్నారు. దీంతో తామంతా ఏకమై కమ్మ నేతలకు బుద్దికి చెప్పాలని భావిస్తున్నారు. ఈ అంశం ఖచ్చితంగా టీడీపీకి మైనస్ అయ్యేలా ఉండటంతో ఆపార్టీలో ఆందోళన మొదలైంది.
మదిత్ దండవత్ నిషేధిత అటవి ప్రాంతంలో ప్రవేశించాడని తమకు ఎవ్వరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చెయ్యలేదని, అయితే అతని చేతిని మొసలి పూర్తిగా కొరికి తినేసిందని తమకు సమాచారం అందిందని, స్వయంప్రేరితంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని రామనగర జిల్లా ఎస్పీ పి.బి.రమేష్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుండడంతో నగరంలో ఇటు ప్రభుత్వం, అటు పోలీస్ శాఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీపై నిషేధం విధించారు.
తమిళ చిత్ర పరిశ్రమలో గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంఘమిత్ర చిత్రాన్ని రూ.400 కోట్ల బడ్జెట్ రూపొందించాలని సంకల్పించారు దర్శకుడు సుందర్ సీ. కేన్స్ ఫిలిం ఫెసివల్‌లో ఈ చిత్ర ఫస్ట్‌ లుక్ పోస్టర్ ఆవిష్కరణను అంగరంగ వైభవంగా చేశారు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రం నుంచి శృతిహాసన్ తప్పుకోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు సందిగ్దంలో పడిపోయింది.
హైదరాబాద్: ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు ఉండేవని ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ కమ్యూనిటీ వ్యాపారుల ఆధ్వర్యంలో వైబ్రంట్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరేళ్ల క్రితం హైదరాబాద్ లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామకవేత్తలు ధర్నాలు చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో కరెంట్ సమస్యలు పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగం అభివృద్ధికి సూచికన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని హర్షం వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పక్కా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ నిశ్శబ్దం ‘. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా రంగానికి ప్రవేశించి సక్సెస్ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా నిశ్శబ్దం మూవీ యూనిట్, ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించనుంది. అయితే ఈ వేడుక తాలూకు వెన్యూ, ఎవరెవరు అతిథులు వస్తున్నారు, తదితర విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా నిశ్శబ్దం సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!
శ్రీదేవి తీర్పు చెప్పారు.
జాగ్రత్తలు: మంచివి కదాని ఎక్కువ తినకూడదు. పదిగింజలు మించి వద్దు. ఇవి జీర్ణం కావు. కొద్దిగా వేయించి తింటే ఇంకా మంచిది.
ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్విట్ చేశారు. పోతులూరి వీరబ్రహ్మం గారు పవన్ గురించి తన చెవిలో ఒక విషయాన్ని చెప్పారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యా�
రామ్‌ చరణ్‌, కృష్ణవంశీ సినిమాలో వెంకటేష్‌ నటించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. చరణ్‌, వెంకటేష్‌తో ఈ మల్టీస్టారర్‌ రూపొందుతుందని నిర్మాత బండ్ల గణేష్‌ ప్రకటించాడు. వెంకటేష్‌ కూడా తన తదుపరి చిత్రం చరణ్‌తోనే అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కానీ ఫైనల్‌గా స్టోరీ విన్న తర్వాత వెంకటేష్‌ తన క్యారెక్టర్‌తో శాటిస్‌ఫై కాలేదని, అందుకే ఈ చిత్రంలో నటించనని చెప్పారని తెలిసింది.
"ఏమో అక్కా - రచ్చబండ మీద ఒకాయన్ని పడుకోబెట్టారు. ఇంకాసేపట్లో చచ్చిపోయేట్టున్నాడు. చంద్ర....చంద్ర.... అని కలవరిస్తున్నాడు. చంద్రశేఖరరావుగారి బంధువని అనుకుంటున్నారు"
విద్యా సౌకర్యాలు.
కష్టకాలంలో సమాజానికి అండగా నిలవాల్సిన సమయమిదని.. ఎవరికి వారు చేతనైన సాయం చేసి.. పేదలకు చేయూత అందించాల్సిన తరుణమిదని నాట్స్ బోర్డు డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ క్రమంలోనే నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
చిరంజీవి చొరవతో ఎన్నో రోజులుగా చెబుతున్న పాకశాస్త్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ వర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయిలో వివిధ వంటకాల గురించి శాస్త్రీయ బోధన లభిస్తుంది. కోల్‌కతా, ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో వర్సిటీ శాఖలుంటాయి.
నల్గొండ బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు వ్యవహారం
తాజాగా ఈమె తన డ్రీమ్స్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది. సహజంగా విలాసాలకు చాలా దూరంగా ఉండాలనుకునే ఆలియా ఇల్లు విషయంలో మాత్రం చాలా లావిష్ కోరికను కలిగి ఉందట. ఇప్పటికే లండన్ లోని ప్రముఖ ప్రాంతంలో చాలా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్ ఇప్పుడు తన డ్రీమ్ హౌస్ గురించి చెప్పుకొచ్చింది. పర్వతాల మద్యలో అత్యంత ప్రశాంతమైన వాతావరణం లో తన ఇల్లు ఉండాలనుకుంటున్నట్లుగా ఆలియా చెప్పుకొచ్చింది.
విషం చిమ్ముతున్న చైనాకి ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. ఒకేసారి 2లక్షల అకౌంట్లు సప్పెండ్ చేసింది. హాంకాంగ్ ఉద్యమకారులపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ చైనా ట్వీట్స్ చేసింది. దీంతో ట్విట్టర్ యాజమాన్యం చైనాపై కొరడా ఝళిపించింది. హాంకాంగ్ లో నేరస్తులను చైనాకు తరలించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ పౌరులు కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నారు. దీంతో ఇటు హాంకాంగ్ పోలీసులు, అటు ఆందోళనకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. హాంకాంగ్ వాసులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే చైనాకి చెందిన వారు మాత్రం వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నారు.
5. అంటే 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. ప్రతీ నెల ప్రీమియం చెల్లించాలి. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)